నిజామాబాద్‌ జిల్లాలోని నాగిరెడ్డిపేటలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మధ్య గెలుపు నీదా.. నాదా ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: అటవీ మార్గంలో శబరిమల (Sabarimala) అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ...
ధర్మశాల: మూడో టీ20లో దక్షిణాఫ్రికాను భారత్‌ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్‌ శర్మ (3 ...
రామాయంపేట (చేగుంట): సర్పంచి ఎన్నికలో కుమారుడిపై తండ్రి ఘన విజయం సాధించారు. మెదక్ జిల్లా రామాయంపేట ఝాన్సీలింగాపూర్‌ పంచాయతీ ...
బిగ్‌బాస్‌ సీజన్‌-9 తుది దశకు చేరుకుంది. మరో వారం మాత్రమేమిగిలి ఉంది. ఫైనల్‌కు చేరుకున్న టాప్‌-5 కంటెస్టెంట్‌లు ఎవరో ...
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు మెజార్టీతో నక్క బుచ్చిరెడ్డి సర్పంచిగా గెలుపొందారు. గ్రామంలో 2049 ఓట్లు ఉండగా 1834 పోలయ్యాయి. బుచ్చిరెడ్డికి 909 ఓట్ల ...
ధర్మశాల: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ దూకుడుగా ఆడుతోంది. ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఒక వికెట్‌ కోల్పోయి 68 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ(35) దంచికొట్టాడు. గిల్‌ (24), తిలక్‌ వర్మ ...
హైదరాబాద్‌: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. రెండో విడత ఫలితాల్లో రాత్రి 9 గంటల వరకు కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు 2000 స్థానాలకు పైగా గెలుపొందారు. BRS మద్దతుదారులు 1000క ...
రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ...
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా  సాగింది. రెండో దశలోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఆధిక్యం కనబర్చారు.
ఇంటర్నెట్‌ డెస్క్: చైనా, తుర్కియేలతో అంటకాగుతూ కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ ఇంకా ఎగదోస్తున్న నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ( Operation Sindoor) అనివార్యంగా కనిపిస్తోందని విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్ ...
ధర్మశాల: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ పూర్తయింది. 20 ఓవర్లలో ఆ జట్టు 117 పరుగులకు ఆలౌట్‌ అయింది. మార్‌క్రమ్‌ (61) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా 2, వరుణ్‌ చక్ర ...