వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలుకు చెందిన ఓ సీనియర్‌ న్యాయవాదిపై సైబర్‌ నేరగాళ్లు వలవిసిరారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి కేసు ...
దిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి సంబంధించి ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో షహబాజ్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చాడు. అనారోగ్యం వల్ల అతడు ఈ సిరీస్‌ న ...
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు.
మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీది తుల రాశి, విశాఖ నక్షత్రం. మీది మంచి జాతకం. మీ జాతకంలో ధనయోగం, లక్ష్మీ యోగం, ఉద్యోగ యోగం ...
ఇంటర్నెట్‌ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 1,597 పేజీల ఈ అభియోగ ...
భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో ...
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2026 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌ కోటా టికెట్ల విడుదల తేదీలు వెల్లడయ్యాయి. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, గదులకు సంబంధించి తితిదే ప్రకటన విడుదల చ ...
మధ్యప్రదేశ్ మన్‌పూర్ సమీపంలో ఆకస్మికంగా చెలరేగిన మంటల్లో రెండు ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆగ్రా-ముంబయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల కాలంలో చిన్నారుల్లో డైపర్ల వినియోగం పెరిగింది. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల్లో ...
తెలుగుజాతి గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి కోసం జీవితాన్నే త్యాగం ...
మన ప్రధాన దేవాలయాలు విరాళాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయి. అన్నదానం నుంచి గోసేవ వరకు దాతలకు అవకాశం కల్పిస్తున్నాయి.
స్క్రీన్‌టైం, స్మార్ట్‌ఫోన్లు అనగానే గుర్తుకొచ్చేది టీనేజర్లు, యువతే.. వేగంగా పెరుగుతున్న మరో తరం కూడా ఈ తెరలకు అతుక్కుపోతూ ...