దిల్లీ: సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఓట్‌ చోరీకి పాల్పడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. ఎన్నికల సంఘం భాజప ...
Get the latest updates on Telangana Panchayat Elections 2025. Check the TG Sarpanch Elections results and winners for all districts in Telangana. Stay informed with real-time results in eenadu.net.
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని భాజపా చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth ...
వైద్య కళాశాలలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది.
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. 14వ వార్డులో ఓటు ...
దుబాయ్‌: అండర్‌ 19 ఆసియా కప్‌ పోటీలో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 46 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్‌ జార్జ్‌ (85) అర్ధశ ...
ఎలక్ట్రిక్‌ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. దీనిలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాట ...
దిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నినాదాలు చూస్తుంటే.. మోదీని ప్రధాని పదవి నుంచి ...
హైదరాబాద్‌: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌..
హైదరాబాద్‌: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్త ...